ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రిషీకపూర్ మరణం బాధాకరం: చంద్రబాబు

By

Published : Apr 30, 2020, 12:37 PM IST

Updated : Apr 30, 2020, 3:42 PM IST

బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీకపూర్ మృతిపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సంతాపం వ్యక్తం చేశారు. హిందీ చిత్రపరిశ్రమ ఒక గొప్ప నటుడ్ని కోల్పోయిందన్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు.

chandrababu condolences to rishi kapoor death
రిషీ కపూర్ మృతిపట్ల చంద్రబాబు సంతాపం

చంద్రబాబు ట్వీట్

ప్రముఖ బాలీవుడు సీనియర్ నటుడు రిషీకపూర్ మరణంపై తెదేపా అధినేత చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు గొప్ప నటులు చనిపోవడం సినీ పరిశ్రమకు తీరని లోటన్నారు. హిందీ చిత్ర పరిశ్రమ ఒక మంచి నటుడ్ని కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. రిషీ కపూర్... ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

Last Updated :Apr 30, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details