ఆంధ్రప్రదేశ్

andhra pradesh

దుర్గమ్మ దర్శనానికి ఆన్​లైన్​లో 13 వేల​ టికెట్లు జారీ

By

Published : Oct 20, 2020, 11:23 PM IST

బుధవారం బెజవాడ దుర్గమ్మ సరస్వతీ దేవీ అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు మూలా నక్షత్రం కావడం వల్ల భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని దుర్గగుడి ఈవో సురేశ్ బాబు తెలిపారు. రేపటి దర్శనాల కోసం ఆన్​లైన్​లో 13 వేల టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. ​

Vijayawada kankadurga temple
Vijayawada kankadurga temple

బుధవారం దుర్గమ్మ సరస్వతీదేవీ అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు స్పష్టం చేశారు. మూలా నక్షత్రం సందర్భంగా ఎక్కువమంది భక్తులు వచ్చే అవకాశముందని ఈవో తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనం సౌకర్యం కల్పిస్తామన్నారు.

రేపటి కోసం ఆన్‌లైన్‌లో 13 వేల టికెట్లు జారీ చేసినట్లు పేర్కొన్నారు. టైం స్లాట్ ఖాళీగా ఉన్నప్పుడు అప్పటికప్పుడు టికెట్లు జారీ చేస్తామన్నారు.

ఇదీ చదవండి :టాక్సీ యజమానులు, డ్రైవర్లను ఆదుకోవాలి: పవన్​

ABOUT THE AUTHOR

...view details