ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ వీసీ సింహాద్రి మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతాపం ప్రకటించారు. సింహాద్రి కరోనాతో మరణించారనే వార్త కలచివేసిందన్నారు. ఉన్నత విద్యారంగం అభివృద్ధిలో సింహాద్రి కీలకపాత్ర పోషించారని గుర్తు చెేసుకున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.