ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vice President: గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

By

Published : Oct 30, 2021, 12:28 PM IST

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. వెంకయ్యనాయుడుకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

Vice President venkaiahnaidu reached to gannavarm airport
గన్నవరం చేరుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు

ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President Venkaiah Naidu) గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం(gannavaram international airport) చేరుకున్నారు. వెంకయ్య నాయుడుకి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ నివాస్, సీపీ బత్తిన శ్రీనివాస్, ఇతర ఉన్నతాధికారులు, భాజపా నేతలు ఘన స్వాగతం పలికారు.

అనంతరం రోడ్డు మార్గంలో ఉంగుటూరు మండలంలోని స్వర్ణ భారత్ ట్రస్ట్ కు ఉపరాష్ట్రపతి బయలుదేరారు. విమానాశ్రయం, చెన్నై-కోల్​కతా జాతీయ రహదారిపై భద్రతా ఏర్పాట్లను డీసీపీ హర్షవర్ధన్ రాజు సహా తదితరులు పర్యవేక్షించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details