ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bharat Bandh: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

By

Published : Sep 26, 2021, 9:09 PM IST

Updated : Sep 26, 2021, 9:38 PM IST

Bharat Bandh: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

21:07 September 26

పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

రాష్ట్రవ్యాప్తంగా రేపు పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. సోమవారం నాటి భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ప్రకటించినట్లు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు  విద్యాశాఖ అధికారులకు విద్యాశాఖ మంత్రి సురేశ్‌ ఆదేశాలు జారీ చేశారు. రేపటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరో రోజు పనిదినం ఉంటుందని మంత్రి సురేశ్‌ తెలిపారు. 

ఇదీ చదవండి:Kalava On Barath Bandu: 'భారత్​ బంద్​ను విజయవంతం చేయాలి'

Last Updated :Sep 26, 2021, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details