తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఉమ్మడి రాష్ట్ర మాజీముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నివాళులర్పించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. తెలుగు రాష్ట్రాలకు ఎన్టీఅర్ ఎంతో గర్వకారణామని... ఆయన సేవలు చిరస్మరణీయం అని ట్వీట్ చేశారు.