ధాన్యం రైతులకు సత్వరమే బకాయిలు చెల్లించాలని.. సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డబ్బులు చెల్లించకుంటే రైతులు పంట ఎలా వేస్తారని నిలదీశారు? ధాన్యం కొనుగోలు వివరాలు వెబ్సైట్ నుంచి తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం రైతులకు సత్వరమే బకాయిలు చెల్లించాలని.. సీఎం జగన్కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. డబ్బులు చెల్లించకుంటే రైతులు పంట ఎలా వేస్తారని నిలదీశారు? ధాన్యం కొనుగోలు వివరాలు వెబ్సైట్ నుంచి తొలగించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు.