మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి... వారిపై అణచివేత ధోరణితో వ్యవహరించడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటితంగా చానళ్లను నిలిపివేయడం, మంత్రులే ఇందుకు పూనుకోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జీవో జారీ చేయడం సరైనది కాదన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ మీడియాపై ఈ తరహాలో దాడులు చేయలేదన్నారు. నిలిపేసిన మీడియా చానళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
Intro:AP_VJA_18_19_CPI_RAMAKRISHNA_ON_MEDIA_AB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీడియాపై అణచివేత ధోరణితో జీవోలు జారీ చేయడం అప్రజాస్వామికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటితంగా చానళ్లను నిలిపివేయడం, సాక్ష్యాత్తు మంత్రులే ఇందుకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జీవో జారీ చేయడం సరైన వైఖరి కాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా మీడియాపై తరహాలో దాడులు చేయలేదని.... గతంలో రాజశేఖరరెడ్డి కూడా మీడియా స్వేచ్ఛను హరించే ఈ తరహా జీవోలు జారీ చేయలేదని గుర్తు చేశారు. అప్పటి దొంగ నిలిపివేసిన మీడియా చానళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బైట్... రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
Body:AP_VJA_18_19_CPI_RAMAKRISHNA_ON_MEDIA_AB_AP10050
Conclusion:AP_VJA_18_19_CPI_RAMAKRISHNA_ON_MEDIA_AB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( ) మీడియా ప్రతినిధులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి మీడియాపై అణచివేత ధోరణితో జీవోలు జారీ చేయడం అప్రజాస్వామికమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మీడియా ప్రతినిధులపై దాడులు పెరిగిపోయాయని రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. అప్రకటితంగా చానళ్లను నిలిపివేయడం, సాక్ష్యాత్తు మంత్రులే ఇందుకు పూనుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఆ పత్రికలపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని జీవో జారీ చేయడం సరైన వైఖరి కాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా మీడియాపై తరహాలో దాడులు చేయలేదని.... గతంలో రాజశేఖరరెడ్డి కూడా మీడియా స్వేచ్ఛను హరించే ఈ తరహా జీవోలు జారీ చేయలేదని గుర్తు చేశారు. అప్పటి దొంగ నిలిపివేసిన మీడియా చానళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బైట్... రామకృష్ణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి
Body:AP_VJA_18_19_CPI_RAMAKRISHNA_ON_MEDIA_AB_AP10050
Conclusion:AP_VJA_18_19_CPI_RAMAKRISHNA_ON_MEDIA_AB_AP10050