ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్

By

Published : Sep 24, 2021, 12:21 PM IST

Updated : Sep 24, 2021, 2:54 PM IST

CM Jagan Delhi tour
ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన

12:17 September 24

రెండు రోజులపాటు దిల్లీలో పర్యటించనున్న సీఎం జగన్

ముఖ్యమంత్రి జగన్.. రేపు దిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి రేపు సాయంత్రం దిల్లీకి బయలుదేరనున్నారు. ఈనెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగే మావోయిస్టు  ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశంలో జగన్​ పాల్గొంటారు.

అపాయింట్​మెంట్ దొరికితే హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ప్రముఖులను ప్రత్యేకంగా కలిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు రెండు రోజులపాటు దిల్లీలో  జగన్​ పర్యటన కొనసాగనుంది.

ఇదీ చదవండి..

Last Updated : Sep 24, 2021, 2:54 PM IST

ABOUT THE AUTHOR

...view details