ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వరదల కారణంగా వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: చంద్రబాబు

By

Published : Jul 25, 2021, 3:35 PM IST

వరదల కారణంగా మహారాష్ట్రలో వందమందికి పైగా ప్రాణాలు కోల్పోవడం విచారమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

chandra babu naidu condelence to maharastra flood victims
chandra babu naidu condelence to maharastra flood victims

మహారాష్ట్రలో వరదల కారణంగా వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోవటం విచారకరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు అన్నారు. వరదలు బీభత్సం సృష్టించడంతో అనేక మంది గాయపడ్డారని.. చాల మంది తప్పిపోయారని ఆ పరిణామాలు చాలా బాధించాయని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడినవారికి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details