ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బడ్జెట్ సమావేశాలను 2 రోజులకు కుదించే అవకాశం: బుగ్గన

By

Published : Jun 15, 2020, 6:01 PM IST

కరోనా ఎక్కువగా ప్రబలుతున్న తరుణంలో... అసెంబ్లీ సమావేశాలను వీలైనన్ని తక్కువ రోజులు నిర్వహిస్తే మంచిదని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.

buggana-comments-on-assembly-sessions
మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి

ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా... శాసనసభను వీలైనంత తక్కువ రోజులు నిర్వహించడమే మేలని శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. ఇప్పడున్న పరిస్థితుల్లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2 రోజులకు కుదింపు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఆయన తెలిపారు. ఎక్కువ రోజులు సభ నిర్వహించడం ఎవరికీ మంచిది కాదని బుగ్గన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details