ఆంధ్రప్రదేశ్

andhra pradesh

"ప్రభుత్వంతో వారిది లోపాయికారి ఒప్పందం.. పీఆర్సీపై పోరాటం సాగిస్తాం"

By

Published : Feb 6, 2022, 3:44 PM IST

మెరుగైన పీఆర్సీ కోసం ఉపాధ్యాయ సంఘాలు కలిసి పోరాటం సాగిస్తాయని.. ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు స్పష్టం చేశారు. ఇందుకోసం ఉద్యమం కొనసాగుతుందన్న ఆయన.. ఈ సాయంత్రం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి.. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ఏపీ జేఏసీలో నాలుగు సంఘాల నాయకులకు ప్రభుత్వంతో లోపాయికారి ఒప్పందం జరిగిందని ఆరోపిస్తున్న పాండురంగ వర ప్రసాదరావుతో 'ఈటీవీ భారత్' ముఖాముఖి

పీఆర్సీపై పోరాటం సాగిస్తాం
పీఆర్సీపై పోరాటం సాగిస్తాం

ABOUT THE AUTHOR

...view details