విజయవాడ నగర శివారులో ఎనికెపాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భవానీపురానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ నగర శివారులో ఎనికెపాడు జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు భవానీపురానికి చెందిన శ్రీనివాసరావుగా గుర్తించారు. పటమట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.