ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Chief Justice: తిరుమల శ్రీవారి సేవలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

By

Published : Oct 8, 2022, 12:44 PM IST

High Court Chief Justice: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి... తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికారు. దర్శనానంతరం ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు... చిత్ర పటాన్నిఅందజేశారు

High Court Chief Justice
రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి

High Court Chief Justice: తిరుమల శ్రీవారిని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ ఉదయం ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే ఈవో ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం చేశారు. దర్శనానంతరం ఈవో ధర్మారెడ్డి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్ర పటంను జస్టిస్​కు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details