ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తిరుమలకు నిమ్మగడ్డ రమేశ్​కుమార్​.. రేపు శ్రీవారి దర్శనం

By

Published : Feb 13, 2021, 5:51 PM IST

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తిరుమల వెళ్లారు. రేపు శ్రీవారిని దర్శించుకుని.. ఎల్లుండి ఉదయం 10.30 గంటలకు విజయవాడ తిరిగి వస్తారు.

sec nimmagadda went to tirumala for srivari darshan
శ్రీవారి దర్శనం కోసం తిరుమల బయలుదేరిన ఎస్ఈసీ

ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ విజయవాడ నుంచి తిరుమల వెళ్లారు. సకుటుంబ సమేతంగా రేపు శ్రీవారిని దర్శించుకోనున్నారు. ఎల్లుండి ఉదయం 10:30 గంటలకు విజయవాడలోని తన కార్యాలయానికి ఆయన తిరిగి చేరుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details