ఆంధ్రప్రదేశ్

andhra pradesh

RRR: 'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి'

By

Published : Aug 31, 2021, 6:32 PM IST

భక్తులను భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలని తితిదే అధికారులకు ఎంపీ రఘురామ సూచించారు. డబ్బుల కోసం పనులు చేసే విధానం మార్చుకోవాలని హితవు పలికారు.

'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి'
'భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలి'

తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తుల మనోభావాలను దెబ్బతీయొద్దని.. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు సూచించారు. భక్తుల్ని భగవంతుడికి దూరం చేసే ప్రయత్నాలు మానుకోవాలన్నారు. డబ్బుల కోసం పనులు చేసే విధానం మార్చుకోవాలని హితవు పలికారు. పని చేయడం చేతకాకపోతే తితిదే అధికారులు పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మద్యంపై ఇప్పటికే వేలకోట్లు అప్పులు చేశారని రఘురామ ధ్వజమెత్తారు.

ABOUT THE AUTHOR

...view details