ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Tirumala: తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

By

Published : Jan 13, 2022, 10:27 AM IST

Updated : Jan 13, 2022, 4:28 PM IST

cji justice n.v.ramana couple participated in swarna rathostavam at tirumala
తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం.. పాల్గొన్న జేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు ()

Swarna rathostavam at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా.. తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు పాల్గొన్నారు.

స్వర్ణ రథోత్సవంలో పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు

Swarna rathostavam at tirumala: వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో వైభవంగా స్వర్ణ రథోత్సవం చేపట్టారు. స్వర్ణ రథంపై తిరువీధుల్లో స్వామివారి ఊరేగింపుగా వెళ్లారు. సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు.. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భక్తులకు మూలమూర్తి.. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామిగా దర్శనమిచ్చారు.

Last Updated :Jan 13, 2022, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details