ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివేకా హత్య కేసు: ఆ ముగ్గురిని విచారిస్తున్న సీబీఐ

By

Published : Sep 25, 2020, 1:05 PM IST

వివేకా హత్య కేసులో ఇవాళ పులివెందులకు చెందిన మరో ఇద్దరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. వీరితోపాటు కీలక అనుమానితుడిగా ఉన్న మున్నాను కూడా విచారిస్తున్నారు.

YS Vivekananda Reddy murder case
YS Vivekananda Reddy murder case

వివేకా హత్యకేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడపలో సీబీఐ ఎదుట మరో ఇద్దరు వ్యక్తులు హాజరయ్యారు. పులివెందులకు చెందిన వీరిద్దరితో పాటు కీలక అనుమానితుడిగా ఉన్న మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details