గ్రామపంచాయతీలకు కేంద్రం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధుల్ని.. రాష్ట్ర ప్రభుత్వం దారిమళ్లించటంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీలకు వచ్చే ఆదాయం, ఆర్థిక సంఘం నిధులన్నీ.. సీఎఫ్ఎంస్ సాయంతో మళ్లించటాన్నీ వారు తీవ్రంగా తప్పుడుతున్నారు. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రభుత్వంపై పోరాడతామంటున్న సర్పంచులతో "ఈటీవీ భారత్" ముఖాముఖి...