ఆంధ్రప్రదేశ్

andhra pradesh

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

By

Published : Sep 13, 2020, 3:23 PM IST

Updated : Sep 13, 2020, 7:08 PM IST

ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని వైకాపా ఎంపీ మిథున్​ రెడ్డి అన్నారు. అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని స్పష్టం చేశారు.

ycp mp mithun reddy c
ycp mp mithun reddy c

హోదాపై మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది: ఎంపీ మిథున్​రెడ్డి

అవకాశం వచ్చిన ప్రతిసారి ప్రత్యేక హోదా అంశం లెవనెత్తుతూనే ఉంటామని వైకాపా ఎంపీ మిథున్​ రెడ్డి స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా అంశంపై తమ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు. వర్షాకాల సమావేశాలు ప్రత్యేక పరిస్థితుల్లో జరగబోతున్నాయన్న ఆయన... కరోనా నియంత్రణ చర్యలపై చర్చించాలని స్పీకర్‌ను కోరామని చెప్పారు. భారత్-చైనా సరిహద్దు వివాదం వంటి అంశాలపై చర్చించాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు.

Last Updated :Sep 13, 2020, 7:08 PM IST

ABOUT THE AUTHOR

...view details