ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రాష్ట్రానికి చేరుకున్న మరో 3 లక్షల కొవిడ్​ టీకాలు

By

Published : Apr 29, 2021, 7:30 AM IST

రాష్ట్రానికి మరో 3 లక్షల కొవిడ్​ టీకాలు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించారు.

covid vaccine
రాష్ట్రానికి చేరుకున్న మరో 3 లక్షల కొవిడ్​ టీకాలు

రాష్ట్రానికి మరో 3 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్ ఇండియా విమానంలో పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్​కు చెందిన కొవిషీల్డ్ టీకాలు రాష్ట్రానికి చేరాయి. అనంతరం రోడ్డు మార్గంలో రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ తరలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలివెళ్లనున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details