ఆంధ్రప్రదేశ్

andhra pradesh

NEWS TODAY: నేటి ప్రధాన వార్తలు @27-09-2021

By

Published : Sep 27, 2021, 6:41 AM IST

NEWS TODAY

..

  • భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన రైతు సంఘాలు
  • భారత్ బంద్​తో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
  • గులాబ్ తుపాను వల్ల నేడు పలు రైళ్లు రద్దు
  • నేడు జరగాల్సిన ఏపీ స్టడీ సర్కిల్ ఎంట్రన్స్ పరీక్ష వాయిదా
  • శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో సీఎస్‌ ఆదిత్యనాథ్ దాస్‌ పర్యటన
  • ప్రధానమంత్రి డిజిటల్‌ హెల్త్‌ మిషన్‌ ప్రారంభం
  • నేటి నుంచి 'మా' ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
  • ఐపీఎల్‌: నేడు రాజస్థాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌
  • ప్రపంచ పర్యటక దినోత్సవం

ABOUT THE AUTHOR

...view details