ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Vaccine: రాష్ట్రానికి చేరుకున్న 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు

By

Published : Jul 9, 2021, 9:39 PM IST

రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. పుణె నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీకాలను నిల్వ కేంద్రానికి తరలించారు.

COVID VACCINE reached gannavaram airport
COVID VACCINE reached gannavaram airport

రాష్ట్రానికి మరో 7.44 లక్షల కొవిడ్ టీకా డోసులు వచ్చాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి కొవిషీల్డ్ టీకా డోసులు చేరుకున్నాయి. తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్​ను తరలించారు. అక్కడినుంచి వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు తరలించనున్నారు.

ABOUT THE AUTHOR

...view details