ఆంధ్రప్రదేశ్

andhra pradesh

న్యాప్​ కిన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం

By

Published : Mar 8, 2021, 8:36 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో న్యాప్ కిన్ల పంపిణీ ప్రక్రియను వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

cm jagan
cm jagan

ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు శానిటరీ న్యాప్​కిన్ల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 7 నుంచి 12వ తరగతి విద్యార్థినులకు న్యాప్​కిన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ప్రతి విద్యార్థినికి నెలకు పది న్యాప్​కిన్లు పంపిణీ చేయనుంది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి పథకాన్ని అమలు చేయనున్నట్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ABOUT THE AUTHOR

...view details