ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పరిషత్ పోరు: ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం ఇలా...

By

Published : Apr 8, 2021, 10:41 AM IST

పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకేే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. పలు చోట్ల బారులు తీరగా.. మరికొన్ని ప్రాంతాల్లో పెద్దగా స్పందన లేదు. ఉదయం 9 గంటల సమయానికి పోలింగ్ 7.76 శాతంగా నమోదైంది.

పరిషత్ ఎన్నికలు 2021
PARISHAD ELECTIONS POLLING PERCENTAGE TILL 9AM

ఉదయం 9 గంటలకు పోలింగ్ శాతం

రాష్ట్రవ్యాప్తంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 9 గంటల సమయానికి పోలింగ్ 7.76 శాతంగా నమోదైంది. అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.58 శాతంగా నమోదు కాగా.. అత్యల్పంగా కడప జిల్లాలో 4.81 శాతంగా ఉంది.

  1. శ్రీకాకుళం 9.00
  2. విజయనగరం 9.01
  3. విశాఖ 8.83
  4. తూ.గో. 4.59
  5. ప.గో. 9.26
  6. కృష్ణా 9.22
  7. గుంటూరు 7.52
  8. ప్రకాశం 6.53
  9. నెల్లూరు 6.36
  10. కర్నూలు 9.58
  11. అనంతపురం 7.76
  12. కడప 4.81
  13. చిత్తూరు 8.46

ABOUT THE AUTHOR

...view details