- అత్యధిక క్రీయాశీల కరోనా కేసుల్లో 6వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
దేశంలో గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో రాష్ట్రం నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ బుధవారం దిల్లీలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా 'అదానీ'కి
గంగవరం పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న వాటాను కూడా అదానీకి విక్రయించనున్నారు. తద్వారా ప్రభుత్వానికి రూ.645.10 కోట్లు సమకూరనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కరోనాకు చికిత్స : లాయర్లకు నగదు రహిత వైద్యానికి ' రక్ష ' ఒకే'
ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్డ్ న్యాయవాదులకు కరోనాకు సంబంధించి నగదు రహిత వైద్య సేవలు అందించేందుకు ఏపీ బార్ కౌన్సిల్ ఏర్పాట్లు చేసింది. ఇందుకు ' రక్ష ' థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ హామీ ఇచ్చినట్లు ఛైర్మన్ గంటా రామారావు స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు తలెత్తితే హెల్ప్ లైన్ డెస్కులకు ఫోన్ చేయాలన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేందుకు వీలుగా సీబీఎస్ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని 44,639 పాఠశాలలను దశల వారీగా ఈ బోర్డుకు అనుసంధానిస్తామని వెల్లడించింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పరీక్షించిన ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా!
కరోనా తగ్గట్లేదు సరికదా.. రోజురోజుకీ మరింత విజృంభిస్తోంది. అడుగడుగునా మహమ్మారి పొంచి ఉన్న ఈ సమయంలో.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సోకుతూనే ఉంది. ఇప్పటికే పాజిటివిటీ రేటు 24.80%కి చేరింది. బుధవారం ఒక్కరోజే 3,82,315 మంది వైరస్ బారిన పడగా.. 3,780 మంది వైరస్కు బలయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'పూనావాలాకు జడ్ ప్లస్ భద్రత కల్పించండి'