- పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
రాష్ట్రంలో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- షామియానాలో పోలింగ్ బూత్లు ఏర్పాటు
చిత్తూరు జిల్లా పెనుమూరు మండలంలోని రామకృష్ణాపురం పంచాయతీకి గోపాలపురం పాఠశాల వద్ద.. షామియానాలో పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. మండలంలోని చాలా పంచాయతీల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కృష్ణాజిల్లాలో పోలింగ్ ప్రారంభం
కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు, ఎనికేపాడు, రామవరప్పాడులో తొలి దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకే పలువురు పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. కరోనా సోకిన వారు ఓట్లు వేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిడమానూరులో పోలింగ్ పది నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఓటరు స్లిప్పులపై పార్టీ మద్దతు గుర్తులు.. అభ్యర్థుల ఆందోళనలు
ఓటరు స్లిప్పులపై అధికార పార్టీ మద్దతు గుర్తులు వేసి పంపిస్తున్న ఘటన.. చిత్తూరులోని కమ్మకండ్రిగలో జరిగింది. దీంతో సర్పంచి అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై అధికారులు చర్యలు తీసుకోవాలని..సర్పంచి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉత్తరాఖండ్ విలయంపై రాజ్యసభలో అమిత్ షా ప్రకటన!
ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో హిమనీనదాలు విరిగిపడి జల విలయం సంభవించిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉదయం 11.30 గంటలకు రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎర్రకోట ఘటన' కేసులో దీప్ సిద్ధూ అరెస్ట్