అయోధ్యకు చేరుకున్న సాలగ్రామ శిలలకు భక్తుల ఘన స్వాగతం

By

Published : Feb 2, 2023, 8:44 AM IST

Updated : Feb 3, 2023, 8:39 PM IST

thumbnail

ఉత్తర్​ప్రదేశ్​లో రామ మందిర నిర్మాణానికి నేపాల్​ ప్రభుత్వం కానుకగా ఇచ్చిన సాలగ్రామ శిలలు.. అయోధ్యకు చేరుకున్నాయి. నేపాన్​లోని జనక్​పుర్​ నుంచి వచ్చిన ఈ శిలలు.. బుధవారం రాత్రి అయోధ్య నగరానికి చేరాయి. ఈ రాళ్లతో రాముడి విగ్రహం తయారీకి ప్రణాళికలు రూపొందిస్తున్నారు నిర్వహకులు. సాలగ్రామ్​ రాళ్ల రాక సందర్భంగా భక్తులు బాణసంచా కాల్చి ఘనంగా స్వాగతం పలికారు. దీంతో అయోధ్య నగరవీధులు జై శ్రీరామ్ నినాదాలతో మార్మోగిపోగాయి.

Last Updated : Feb 3, 2023, 8:39 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.