ETV Bharat / state

పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం

author img

By

Published : Apr 25, 2021, 5:18 AM IST

యాదాద్రి పుణ్యక్షేత్రం శిల్పకళా సంపదతో అలరారనుంది. ఇప్పటికే మండప ప్రకారాలపై నిర్మించిన శిల్పాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం
పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం



పునర్నిర్మితమైన ఆలయాలతో యాదాద్రి పుణ్యక్షేత్రం శోభిళ్లనుంది. పంచనారసింహులతో స్వయంభూ క్షేత్రంగా విలసిల్లుతున్న ఆలయాన్ని కృష్ణశిలతో రూపొందించిన విషయం తెలిసిందే. మండప ప్రాకారాలలోని స్థూపాలపై పలు రకాల రూపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ నారసింహ రూపాలు, హిరణ్య కశ్యపుడి సంహరం, దేవతా మూర్తులు, శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, భక్త ఆంజనేయుడు మొదలైన అవతారాలు మండప ప్రాకారాల్లో తీర్చిదిద్దారు.

yadadri temple reconstruction works updates
లక్ష్మణ సహిత సీతారాములు
yadadri temple reconstruction works updates
భక్తాంజనేయుడు
yadadri temple reconstruction works updates
సీతరాముల చిత్రపటం

ఇవే కాకుండా సింహం, రామచిలుక, చేపలు, సర్పం లాంటి పలు ప్రాణులను సాక్షాత్కరింప జేయడం విశేషం. కొండ కింద గిరి ప్రదర్శన దారిలో ఆహ్లాదాన్ని పంచే విధంగా... పచ్చదనం విరబూసేలా రకరకాల పూల మొక్కలు పెంచుతున్నారు.

పునర్నిర్మితమైన ఆలయాలతో శోభిల్లనున్న యాదాద్రి క్షేత్రం
చేపలు
yadadri temple reconstruction works updates
నారసింహుడు
yadadri temple reconstruction works updates
పక్షిరాజం...
yadadri temple reconstruction works updates
సింహం

ఇదీ చూడండి: ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కొవిడ్​ పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.