ETV Bharat / state

దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం

author img

By

Published : Feb 7, 2020, 8:10 PM IST

మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన కేశవపట్నం జాతర మూడోరోజు ఘనంగా కొనసాగుతోంది. అమ్మవార్లను ఆర్థిక మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులు దర్శించుకున్నారు.

minister harish rao parents visit mini medaram in karimnagar
దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నంలో వనదేవతల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు దైవ నామస్మరణలతో నూతన శోభను సంతరించుకున్నాయి.

దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం

మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చూడండి: మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు

కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలోని కేశవపట్నంలో వనదేవతల జాతరకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలు దైవ నామస్మరణలతో నూతన శోభను సంతరించుకున్నాయి.

దైవనామస్మరణతో మార్మోగుతున్న మినీ మేడారం

మినీ మేడారంగా ప్రసిద్ధి చెందిన ఈ జాతరకు మంత్రి హరీశ్ రావు తల్లిదండ్రులు వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు.

ఇవీ చూడండి: మేడారంలో కీరదోస, పుచ్చకాయ జోరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.