ETV Bharat / state

నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

author img

By

Published : Nov 3, 2020, 8:57 AM IST

నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఏర్పాటైన పరీక్ష కేంద్రంలో బాహాటంగా సెల్​ఫో​న్​లో చూసి పరీక్ష రాశారు.

Nagarjuna University open degree exams
నాగార్జున యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీయింగ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో జరుగుతున్న నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య ఓపెన్ డిగ్రీ పరీక్షల్లో మాస్ కాపీ జరిగింది. పరీక్షా కేంద్రంలో బాహాటంగా విద్యార్థులు పుస్తకాలు, సెల్​ఫోన్​లలో చూసి రాశారు. కరోనా నిబంధనలకు విరుద్ధంగా.. ఒకే గదిలో 40 మందిని కూర్చోబెట్టారు. కేంద్రంలో ఇన్విలేటర్ల ముందే కాపీ కొట్టడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.