ETV Bharat / crime

సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన దీపావళి బాధితులు..

author img

By

Published : Oct 25, 2022, 6:41 AM IST

Updated : Oct 25, 2022, 6:53 AM IST

Sarojini Devi eye hospital: దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. మొత్తం 24 మంది గాయపడ్డారని.. వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు.

sarojini
sarojini

Sarojini Devi eye hospital: దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చుతూ పలువురు ప్రమాదానికి గురయ్యారు. బాధితులు హైదరాబాద్‌లోని సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి వరుసకట్టారు. మొత్తం 24 మంది గాయపడ్డారని.. వారికి చికిత్స అందించినట్లు సరోజినీదేవీ కంటి ఆసుపత్రి వైద్యురాలు వసంత తెలిపారు. 17 మంది బాధితులను సరోజినీదేవీ కంటి ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇంకా ఎక్కువ కేసులు వచ్చినా వైద్యం అందించేందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బాధితుల్లో ఐదుగురికి పరిస్థితి విషమంగా ఉందని.. అందులో ముగ్గురిని వేరే ఆసుపత్రికి పంపించామని తెలిపారు. గాయపడినవారిలో పిల్లలే అధికంగా ఉన్నట్లు వెల్లడించారు.

సరోజినీదేవీ కంటి ఆసుపత్రికి క్యూ కట్టిన దీపావళి బాధితులు..

ఇవీ చదవండి:

Last Updated : Oct 25, 2022, 6:53 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.