ETV Bharat / business

స్థిరంగా బంగారం ధర.. కాస్త పెరిగిన వెండి.. ఏపీ, తెలంగాణలో రేట్లు ఇలా..

author img

By

Published : Feb 5, 2023, 11:17 AM IST

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి మాత్రం కొంచెం పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే?

gold-rate-today-in-hyderabad-and-vijayawada
Etv తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు

Gold Rate Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. పది గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.58,850 వద్ద ఉంది. కిలో వెండి ధర మాత్రం రూ.300 పెరిగింది. ప్రస్తుతం కేజీ వెండి రూ.69,725 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.58,850గా ఉంది. కిలో వెండి ధర రూ.69,725 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: విజయవాడలో 10 గ్రాముల పసిడి ధర రూ.58,850 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,725గా ఉంది.
  • Gold price in Vishakhapatnam: వైజాగ్​లో 10 గ్రాముల పుత్తడి ధర రూ.58,850గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,725 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: ప్రొద్దుటూరులో పది గ్రాముల పసిడి ధర రూ.58,850 వద్ద కొనసాగుతోంది. కేజీ వెండి ధర రూ.69,725గా కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే?..
అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర.. 1865.35 డాలర్లుగా ఉంది. ఔన్సు వెండి ధర 22.36 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.64, డీజిల్ ధర రూ.97.80గా ఉంది. దిల్లీలో లీటరు పెట్రోల్​ ధర రూ.96.72, డీజిల్ ధర రూ.89.62గా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీల ధరలు..
ప్రస్తుతం ఒక బిట్​కాయిన్ రూ.19,24,105 పలుకుతోంది. ఇథీరియంతో సహా పలు క్రిప్టోకరెన్సీల ధరలు ఇలా ఉన్నాయి.

క్రిప్టోకరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్​రూ.19,24,105
ఇథీరియంరూ.1,37,113
టెథర్​రూ.82.42
బైనాన్స్​ కాయిన్​రూ.27,104
యూఎస్​డీ కాయిన్రూ.82.33
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.