ETV Bharat / business

మరింత తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?

author img

By

Published : Mar 29, 2022, 9:44 AM IST

Updated : Mar 29, 2022, 10:15 AM IST

Gold Price Today: బంగారం ధర మరింత తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి రూ.53,380 పలుకుతోంది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది.

Gold Price Today
మరింత తగ్గిన బంగారం ధర.. ఎపీ, తెలంగాణలో ఎంతంటే..?

Gold Rate Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర మరింత తగ్గింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.53వేల 380గా ఉంది. కిలో వెండి ధర రూ.540 తగ్గి 69,240వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో మంగళవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
• Gold price in Hyderabad: హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం ధర రూ.53,380గా ఉంది. కిలో వెండి ధర రూ.69,240 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర విజయవాడలో రూ.53,380 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.69,240గా ఉంది.
• Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.53,380గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,240 వద్ద కొనసాగుతోంది.
• Gold price in Proddutur: పది గ్రాముల పసిడి ధర రూ.53,380గా ఉంది. కేజీ వెండి ధర రూ.69,240 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1924 డాలర్లుగా ఉంది. స్పాట్ వెండి ధర 25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన చమురు ధరలు..ఎనిమిది రోజుల్లో ఏడోసారి

Last Updated : Mar 29, 2022, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.