ETV Bharat / business

Gold Rate today: తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర ఎంతంటే?

author img

By

Published : Aug 22, 2021, 8:50 AM IST

Updated : Aug 22, 2021, 9:10 AM IST

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today) , వెండి ధరలు ఇలా ఉన్నాయి.

gold and silver price
బంగారం, వెండి ధరలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం ధర(Gold Rate Today) 49వేలకు చేరువైంది. ఇక వెండి ధర రూ.63 వేలపైన కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..?

  • హైదరాబాద్​లో(Gold Price in Hyderabad) పది గ్రాముల పసిడి ధర రూ.48,718‬గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.
  • విజయవాడలో (Gold Price in VIJAYAWADA) పది గ్రాముల పసిడి ధర రూ.48,718‬గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.
  • విశాఖపట్నంలో(Gold Price in Vizag) పది గ్రాముల పసిడి ధర రూ.48,718గా ఉంది. కేజీ వెండి ధర రూ. 63,957 పలుకుతోంది.

ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,778 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఔన్సు స్పాట్ వెండి ధర 23.22 డాలర్లుగా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలు

  • హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్(Petrol Price in Hyderabad) ధర 14 పైసలు తగ్గి రూ.105.75, డీజిల్ ధర లీటరుకు 18 పైసలు తగ్గి రూ.97.21గా ఉంది.
  • వైజాగ్​లో లీటర్​ పెట్రోల్ ధర 17 పైసలు తగ్గి.. రూ.106.69కు చేరగా.. లీటర్ డీజిల్ ధర 20 పైసలు తగ్గి రూ.97.69కు చేరింది.
  • గుంటూరులో లీటర్​ పెట్రోల్​పై 12 పైసలు తగ్గి రూ.107.96కు చేరింది. డీజిల్​ లీటర్​పై 15 పైసలు తగ్గి రూ.98.92కు దిగొచ్చింది.

ఇదీ చూడండి: Electric vehicles: ఆన్​లైన్​లో జోరుగా విద్యుత్ వాహన కొనుగోళ్లు!

ఇదీ చూడండి: ఆ ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​

Last Updated : Aug 22, 2021, 9:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.