ETV Bharat / bharat

కర్ణాటకలో భారీగా దొంగ నోట్లు స్వాధీనం

author img

By

Published : Jun 3, 2021, 7:57 AM IST

కర్ణాటకలో భారీగా దొంగ నోట్లను పట్టుకున్నారు పోలీసులు. నిందితుల నుంచి రూ.72లక్షల నకిలీ నోట్లు సహా రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

fake notes seized
నకిలీ కరెన్సీ

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో భారీగా నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దండేలీలో జరిపిన సోదాల్లో రూ.72లక్షల దొంగ నోట్లు సహా మరో రూ.4.5లక్షల అసలు నోట్లను పట్టుకున్నారు.

fake notes seized
నిందితులతో పోలీసులు

ఈ వ్యవహారంలో మహారాష్ట్రకు చెందిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాపై కేసు నమోదు చేయడం సహా వారు వాడిన రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చూడండి: రైల్లో కోటి రూపాయల నకిలీ కరెన్సీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.