ETV Bharat / bharat

ఉత్తరాదిన ఘనంగా 'ఛఠ్ పూజ'

author img

By

Published : Nov 20, 2020, 5:23 PM IST

'ఛఠ్​ పూజ' మూడో రోజును ఉత్తరాదిన పలు రాష్ట్రాలు ఘనంగా నిర్వహించాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో సూర్యభగవానుడిని ప్రార్థించారు. అయితే కరోనా వ్యాప్తి దృష్ట్యా మహారాష్ట్రలో ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.

chhath puja celebrations in north india
ఉత్తరాదిన ఘనంగా 'ఛఠ్ పూజ' ఉత్సవాలు

ఉత్తర్​ప్రదేశ్​, బిహార్, అసోం తదితర రాష్ట్రాల్లో 'ఛఠ్​ పూజ' ఉత్సవాలను ప్రజలు సంబరంగా జరుపుకున్నారు. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఉత్తర్​ ప్రదేశ్​ వారణాసిలోని అస్సీ ఘాట్​లో ప్రజలు పూజలు చేశారు. బిహార్​ ముజఫర్​పుర్, పట్నా కాలేజీ ఘాట్​​లో ప్రజలు భక్తి శ్రద్ధలతో సూర్యుడిని పూజించారు. అసోంలోని బ్రహ్మపుత్ర నదీతీరంలో ప్రజలు ఉత్సాహంగా పూజల్లో పాల్గొన్నారు.

chhath puja celebrations in north india
బిహార్​ ముజఫర్​పుర్​లో
chhath puja celebrations in north india
బిహార్​లోని పట్నాలో ఛఠ్ పూజ సంబరాలు
chhath puja celebrations in north india
బిహార్​లో ఛఠ్​ పూజ ఉత్సవాలు
chhath puja celebrations in north india
అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పూజలు
chhath puja celebrations in north india
అసోంలో ఘనంగా ఉత్సవాలు
chhath puja celebrations in north india
అసోంలోని బ్రహ్మపుత్ర నదికి పోటెత్తిన భక్తులు

అయితే కరోనా నేపథ్యంలో మహారాష్ట్రలో ఈ సారి ఛఠ్​ పూజను బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకోవద్దని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇంట్లోనే పూజను జరుపుకోవాలని సూచించింది.

chhath puja celebrations in north india
మహారాష్ట్రలో ఉత్సవాలు రద్దు
chhath puja celebrations in north india
మహారాష్ట్రలో సముద్ర తీరంలో పోలీసుల గస్తీ
chhath puja celebrations in north india
ఉత్తర్​ప్రదేశ్​లో ప్రత్యేక పూజలు
chhath puja celebrations in north india
వారణాసిలో ఛఠ్​ పూజ ఉత్సవాలు
chhath puja celebrations in north india
వారణాసి అస్సీ ఘాట్​లో
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.