ETV Bharat / bharat

Kargil Diwas: 559 దీపాలతో కార్గిల్​ అమరులకు నివాళి

author img

By

Published : Jul 25, 2021, 11:03 PM IST

కార్గిల్​ దివాస్​ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళి అర్పించారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్​ సహా సైనిక సిబ్బంది. ఈ క్రమంలో పోలో మైదానంలో అమరుల స్మారకం వద్ద 559 దీపాలు వెలిగించారు.

kargil vijay diwas anniversary
కార్గిల్​ దివాస్​

కార్గిల్​ దివాస్​ను పురస్కరించుకుని అమరవీరులకు నివాళులు అర్పించారు త్రిదళాధిపతి జనరల్​ బిపిన్ రావత్​ సహా సైనిక సిబ్బంది. ఈ క్రమంలో లద్దాఖ్​, ద్రాస్​ ప్రాంతం పోలో మైదానంలోని అమరుల స్మారకం వద్ద 559 దీపాలు వెలిగించారు.

kargil vijay diwas anniversary
అమరవీరుల స్మారకం
kargil vijay diwas anniversary
స్మారక స్థూపం వద్ద నివాళ్లు అర్పిస్తున్న సైన్యం
kargil vijay diwas anniversary
నివాళ్లు అర్పిస్తున్న సైనిక సిబ్బంది

సోమవారం జరగనున్న కార్గిల్​ దివాస్​ వేడుకల్లో రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పాల్గొననున్నారు. జమ్ముకశ్మీర్​లో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఇప్పటికే శ్రీనగర్​ చేరుకున్న కోవింద్​.. లద్దాఖ్​లోని ద్రాస్​ ప్రాంతానికి చేరుకోనున్నారు.

kargil vijay diwas anniversary
559 దీపాలు వెలిగిందిన సిబ్బంది
kargil vijay diwas anniversary
దీపాలు వెలిగించిన సిబ్బంది
kargil vijay diwas anniversary
అమరువీరలకు దీపాల వెలిగించి నివాళ్లు

1999 దురాక్రమణలకు పాల్పడ్డ దాయాది పాక్​ను.. రణక్షేత్రంలో మట్టికరిపించి తిరిగి మన భూభాగాల్ని సొంతం చేసుకున్న ఘనత భారత్​ ఉంది. నాడు కార్గిల్‌ యుద్ధంలో భారత సైన్యం తెగువకు.. చావు తప్పి కన్ను లొట్టబోయిన పాక్‌ తోకముడిచింది. అక్రమంగా తిష్టవేసిన ప్రాంతాలను తిరిగి అప్పగించింది

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.