ETV Bharat / bharat

లద్దాఖ్​లో రక్షణ మంత్రి- క్షేత్రస్థాయి పరిశీలన

author img

By

Published : Jul 17, 2020, 9:42 AM IST

Updated : Jul 17, 2020, 10:25 AM IST

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ సైనిక సన్నద్ధతను క్షేత్ర స్థాయిలో పరిశీలించేందుకు లద్ధాఖ్​ చేరుకున్నారు రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​. ఆయనతో పాటు సైన్యాధిపతి ఎంఎం నరవాణే ఉన్నారు.

RAJNATH LEH VISIT
లద్దాఖ్​లో రక్షణ మంత్రి

సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్ర స్థాయి పరిస్ధితిని తెలుసుకునేందుకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లద్దాఖ్‌ చేరుకున్నారు. లద్దాఖ్‌లోని లేహ్‌లో రాజ్‌నాథ్‌కు సైనిక, స్థానిక అధికారులు స్వాగతం పలికారు.

RAJNATH LEH VISIT
లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
RAJNATH LEH VISIT
లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
RAJNATH LEH VISIT
లద్ధాఖ్​ చేరుకున్న రక్షణ మంత్రి రాజ్​నాథ్​
RAJNATH LEH VISIT
తుపాకీ ఎక్కుపెట్టిన రాజ్​నాథ్​

రాజ్‌నాథ్‌ వెంట త్రిదళాధిపతి బిపిన్​ రావత్​, సైన్యాధిపతి ఎంఎం నరవాణే సహా పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు. లేహ్​లని స్టక్నాలో రాజ్​నాథ్​ సింగ్ ఎదుట జవాన్లు పారా డ్రాపింగ్​ విన్యాసాలు చేశారు.

  • #WATCH Ladakh: Troops of Indian Armed Forces carry out para dropping exercise at Stakna, Leh in presence of Defence Minister Rajnath Singh, Chief of Defence Staff General Bipin Rawat and Army Chief General MM Naravane. pic.twitter.com/TX4eVOkeT0

    — ANI (@ANI) July 17, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
RAJNATH LEH VISIT
సైనిక సన్నద్ధతను పరిశీలిస్తున్న రాజ్​నాథ్​

ఇవాళ, రేపు సరిహద్దు ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సైనిక అధికారులతో రక్షణ మంత్రి సమీక్ష నిర్వహించనున్నారు.

RAJNATH LEH VISIT
యుద్ధ ట్యాంకర్​ వద్ద రాజ్​నాథ్​

రేపు మధ్యాహ్నం శ్రీనగర్ వెళ్లనున్న రాజ్‌నాథ్‌ పాక్‌ సరిహద్దుల్లో పరిస్థితిని సమీక్షించనున్నారు.

ఇదీ చూడండి: పీఓకేలో ఆనకట్ట నిర్మాణంపై భారత్ తీవ్ర నిరసన

Last Updated : Jul 17, 2020, 10:25 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.