పక్షిని మింగేసిన పైథాన్​.. గట్టిగా పట్టుకుని వదలకుండా..

By

Published : Jul 10, 2022, 12:16 PM IST

thumbnail

ఝార్ఖండ్​ లోహర్దగాలోని భండారా ప్రాంతంలో ఓ కొండచిలువ హల్​చల్ చేసింది. ఆహారం తినేందుకు నేలపై వాలిన పక్షిపై దాడి చేసి మింగేసింది. పక్షి ఎంత తప్పించుకోవాలని చూసినా పైథాన్ వదలలేదు. ఈ ఘటనను చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. అక్కడే ఉన్న కొంతమంది వీడియో తీశారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.