రాజమహేంద్రవరంలో వైభవంగా గోదావరి హారతి

By

Published : Oct 24, 2020, 10:00 PM IST

thumbnail

రాజమహేంద్రవరంలో గోదావరి హారతి వైభవంగా నిర్వహిస్తున్నారు. కరోనా విజృంభనతో నిలిపివేసిన హారతి తిరిగి ఇటీవలే ప్రారంభించారు. నిత్యం హారతిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఎంపీ భరత్‌రాం గోదావరి హారతిలో పాల్గొని వేదపండితుల ఆశీర్వచనం పొందారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.