వరల్డ్​ కప్ ఫైనల్​ మ్యాచ్​పై క్రికెట్ అభిమానుల ముచ్చట్లు - కప్​ మనదే అని ధీమా

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2023, 5:32 PM IST

thumbnail

Chit Chat with Cricket Fans in Vijayawada: విజయవాడలో క్రికెట్‌ ప్రపంచకప్‌ ఫైనల్‌ సందడి నెలకొంది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో క్రికెట్‌ అభిమానుల కోసం మూడు భారీ ఎల్ఈ​డీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మూడో సారి భారత్‌ ప్రపంచకప్‌ నెగ్గడం ఖాయమని.. క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షించారు. విజయవాడలోని క్రికెట్​ అభిమానులతో ఈ టీవీ ముచ్చటించింది. వరల్డ్​ కప్​ కావడంతో అభిమానులు ఈ సారి కప్పు మనకే అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే టాస్​ గెలిచి ఆస్ట్రేలియా బౌలింగ్​ ఎంచుకోగా.. భారత్​ బ్యాటింగ్​లో దిగింది. 

ప్రస్తుతం మ్యాచ్​లో 148 పరుగులు చేరుకున్న సమయంలో.. భారత్​ నాలుగో వికెట్​ కోల్పోయింది. దీంతో ఆట మరింత ఉత్కంఠగా సాగుతోంది. విజయవాడలో అభిమానులు ఉత్సహంగా ఆటను విక్షిస్తు.. భారత్​ ఈ సారి ఆటలో గెలవాలని కోరుకుంటున్నారు. సెమీ ఫైనల్​ న్యూజిలాండ్​ను ఇంటికి పంపి.. భారత్​ ఫైనల్​కు చేరుకుని.. ఇప్పుడు ఫైనల్​లో ఆడటం సంతోషంగా ఉందని టీమీండియాను అభినందిస్తున్నారు. ఇందిగా గాంధీ స్టేడియంలో క్రికెట్‌ అభిమానులతో ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.