వార్డ్​ కౌన్సిలర్​పై దాడి చేసిన రాష్ట్ర మంత్రి వీడియో వైరల్​

By

Published : Jan 11, 2023, 12:23 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

thumbnail

తమిళనాడులోని తిరుచ్చి కార్పొరేషన్​కు చెందిన ఓ వార్డు కౌన్సిలర్​పై రాష్ట్ర మంత్రి కేఎన్ నెహ్రూ దాడికి పాల్పడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. పెరియ పెప్పర్​పరై ప్రాంతంలో ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు నిర్మించిన ఓవర్​హెడ్​ రిజర్వాయర్​ ట్యాంక్​ ప్రారంభోత్సవానికి డీఎంకే మంత్రి కేఎన్​ నెహ్రూ విచ్చేశారు. బిందెల్లో నీళ్లు పట్టి మహిళలకు ఇచ్చారు. అదే సమయంలో అక్కడ కూర్చున్న 54వ వార్డు కౌన్సిలర్ పుష్పరాజ్ తలపై ఒక్కసారిగా నెహ్రూ కొట్టారు.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.