ETV Bharat / state

చంద్రబాబు కడప ఎందుకొస్తున్నారు...?

author img

By

Published : Nov 21, 2019, 2:49 PM IST

చంద్రబాబు కడప పర్యటనకు ఎందుకొస్తున్నారని వైకాపా నేతలు ప్రశ్నించారు. కడపజిల్లాలో శాంతిభద్రతలకు ఏమైనా విఘాతం కల్గిందా అని అడిగారు.

చంద్రబాబుపై వైకాపా నేతలు

చంద్రబాబు కడప జిల్లా పర్యటనను వైకాపా నేతలు తప్పుబట్టారు. ఈనేల 25 నుంచి మూడు రోజులపాటు చంద్రబాబు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు. చంద్రబాబు ఆరు మాసాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో శాంతిభద్రతలకు ఏమైనా విఘాతం కల్గిందని ఇక్కడి వస్తున్నారా అని వైకాపా ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రశ్నించారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు లేదని... రాష్ట్రంలోనూ మనుగడ కష్టమేనని రఘురామిరెడ్డి వ్యాఖ్యానించారు.

చంద్రబాబుపై వైకాపా నేతలు

ఇదీ చదవండి

ఈటీవీ భారత్​ కథనానికి స్పందన.. దప్పెర్లకు జనకళ

Intro:AP_GNT_26_21_LOKESH_PARAMARSHA_AV_AP10032


Centre. Mangalagiri

Ramkumar. 8008001908

(. ) పనులు లేక ఆత్మహత్య చేసుకున్న స్వర్ణకారుల కుటుంబ సభ్యులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. ఆత్మహత్య చేసుకున్న శివ, భాస్కర్ కుటుంబ సభ్యులకు చెరో 50,000 అందించారు. పనులు లేక పోవడం వల్లే తమ కుమారులు ఆత్మహత్య చేసుకున్నారని లోకేష్ కి విన్నవించారు. బంగారం ధరలు పెరగడంతో కొనుగోలు నిలిచిపోయాయని...దీంతో కుటుంబ పోషణ కోసం చేసి అప్పులు పెరిగి పోవడంతో ఆత్మహత్య చేసుకున్నారని లోకేష్ కి వివరించారు. పార్టీ తరఫున అన్ని విధాల సహాయం అందిస్తామని లోకేష్ వారికి హామీ ఇచ్చారు.


Body:viss


Conclusion:only
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.