ETV Bharat / state

ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

author img

By

Published : Mar 18, 2021, 3:59 AM IST

కడప జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాాదంలో ఇద్దరు మృతి చెందగాా.. మరొకరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

accident
ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీ.. ఇద్దరు మృతి

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓబులవారిపల్లె సమీపంలో రెండు లారీలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరొకరికి గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదీ చదవండి: అక్రమ మద్యం విక్రయం, నాటుసారా స్థావరాలపై ఎస్​ఈబీ దాడులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.