ETV Bharat / state

ద్విచక్రవాహనాలు ఢీ.. ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

author img

By

Published : Mar 23, 2021, 10:41 AM IST

రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన కడప జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

road accident at badvel in kadapa district
ద్విచక్రవాహనాలు ఢీ... ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు

కడప జిల్లా బద్వేలులోని వెంకట శెట్టిపల్లి రోడ్డు మలుపు వద్ద రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో లంగనూరు రాము(32) అక్కడికక్కడే మృతి చెందగా.. సిద్ధవటానికి చెందిన ఓబయ్య శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు బద్వేలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్యవసర చికిత్స నిమిత్తం కడప రిమ్స్​కు తరలించారు. ప్రమాదంపై గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

కూలీలతో వెళ్తున్న ట్రాలీని ఢీకొన్న వ్యాను.. ఐదుగురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.