ETV Bharat / state

ప్రతీ పేద విద్యార్థికి నాణ్యమైన విద్యనందించాలి: ఛాన్స్​లర్

author img

By

Published : Feb 15, 2020, 11:55 PM IST

ట్రిపుల్ ఐటీ క్యాంపస్​లో చదువుతున్న గ్రామీణ ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని ఛాన్స్​లర్ కే.కేసీ రెడ్డి అధ్యాపకులకు సూచించారు. కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలోని అధ్యాపకులు, విద్యార్థులతో ఆయన భేటి అయ్యారు. కళాశాలలో జరుగుతున్న పరిణామాలపై అన్ని బ్రాంచ్​ల హెచ్​ఓడీలను అడిగి ఆరా తీశారు.

education should be provided to every poor student
ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి

ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలి

ఇదీ చదవండి:

త్వరలోనే... విశాఖలో బీఎస్ఎన్​ఎల్​ ట్రిపుల్ ప్లే సర్వీసులు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.