కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద అధికంగా వస్తుండటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మైదుకూరు మండలంలోని భైరవకోనకు వెళ్లిన భక్తులు.. ట్రాక్టర్లతో సహా వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. కొందరు సాహసించి వాగులో నుంచి ట్రాక్టర్లను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 ట్రాక్టర్లు ఆప్రాంతంలో చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.
TRAPPED: భైరవకోన అటవీ ప్రాంతంలో టెన్షన్..వాగులో చిక్కుకున్న యాత్రికులు
కడప జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో నల్లమల అటవీ ప్రాంతంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద అధికంగా వస్తుండటంతో ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో మైదుకూరు మండలంలోని భైరవకోనకు వెళ్లిన భక్తులు.. ట్రాక్టర్లతో సహా వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. కొందరు సాహసించి వాగులో నుంచి ట్రాక్టర్లను ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. దాదాపు 30 ట్రాక్టర్లు ఆప్రాంతంలో చిక్కుకుపోయినట్లు స్థానికులు తెలిపారు.