ETV Bharat / state

పులివెందులలో అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపన

author img

By

Published : Mar 31, 2021, 8:33 PM IST

కడప జిల్లా పులివెందులలో అభివృద్ధి కార్యక్రమాలను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. లింగాల మండలంలో 26 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ బీమా చెక్కులు అందజేశారు.

mp ys avinash reddy at Pulivendula
పులివెందులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

కడప జిల్లాలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పులివెందుల నియోజకవర్గంలో పులివెందులలోని పంచాయతీరాజ్ నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేశారు. స్థానిక ఆర్టీఏ కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు వైఎస్సార్ బీమా చెక్కులు అందజేశారు. అనంతరం లింగాల మండలం దొడ్లవాగు గ్రామంలో వాటర్ ప్లాంట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించారు.

ఇదీ చూడండి:

గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.