ETV Bharat / state

అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ అవినాష్ ఆరా

author img

By

Published : Dec 1, 2020, 10:59 AM IST

కడప జిల్లా వేంపల్లెలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై నాయకులతో చర్చించారు.

review meeting on the development of Vempalle
ఎంపీ అవినాష్ రెడ్డి స్థాయి సమీక్ష సమావేశం

కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె అభివృద్ధిపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మండల స్థాయి సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో రహదారులు, త్రాగునీరు, గృహ నిర్మాణాల అభివృద్ధి పనులపై చర్చించారు. ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉద్యోగావకాశాల విషయమై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.

ఇదీ చదవండి:

రక్తహీనత బాధితుల గుర్తింపులో జాప్యం..యాభై శాతం కూడా దాటని సర్వే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.